గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

రామకృష్ణ విలోమ కావ్యము.25 వ శ్లోకము. . . . . 26.

జైశ్రీరామ్.
25 వ శ్లోకము
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
నిత్య సేవకుడగు ఆంజనేయుని వలననూ ,మధురమైన పంపా నదీ,జలములవన రాముడు విశ్రాంతి పొందగలిగిన విధమునూ ,గోపికలు ఉద్ధవుని నిలదీసిన విధమునూ , కవిపుంగవులు తమ విలోమ కావ్యమునందు విశదీకరించిన విధము శ్లాఘ నీయము. అందించిన శ్రీ చితా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.