గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మే 2019, సోమవారం

శేరిలింగంపల్లి మండల పరిధిలోని శివాజీ నగర్ లో తే.06 - 4 - 2019ని జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
 శేరిలింగంపల్లి మండల పరిధిలోని శివాజీ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో మాతృభాష పరిరక్షణ సమితి, తెలంగాణా రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తే.06 - 4 - 2019ని జరిగిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఉగాది కవిసమ్మేళనం చాలా బాగుంది. అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.