లాస్సేంజిల్స్ లో 10 వ సంవత్సరం జరుపుచున్న శ్రీసీతారామకల్యాణం. సందర్భంగా
అభినందన పంచరత్నములు.
-
జైశ్రీరామ్.
శ్రీరస్తు, శుభమస్తు. అవిఘ్నమస్తు.
ఓం శ్రీమాత్రే నమః.
అమెరికా లోని లాస్సేంజిల్స్ సెమీవేలీ లో
వేల...
6 రోజుల క్రితం

వ్రాసినది



2 comments:
నమస్కారములు
రెండేసి గణములతో గాయత్రీ ఛంద వృత్తములు చాలా తేలికగా నున్నవి . కానీ వ్రాయడం అంటే అంత చక్కని పదాలు దొరకడం పండితులకే సాధ్యం .చాలా బాగున్నాయి . పాండితీ స్రష్టకు శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి ఛందోమదనము నుండి వేవేల వృత్తములు , వివిధ ఛందస్సులతో రెండే గణముల పద్యములు ఆణిముత్యములవలె అలరించు చున్నవి .ధన్య వాదములు . మాకందించిన శ్రీ చింతావారికి అభినందనములు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.