గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2014, బుధవారం

రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక వార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ చేసిన ప్రచురణ

జైశ్రీరామ్.
ఆర్యులారా!  
రాజమహేంద్ర వర పుత్రిక అయిన ప్రజాపత్రిక 
పత్రిక మాత్రయా! సుజన వర్ధన రాజమహేంద్ర సద్విరాట్ 
పుత్రిక. దుర్జనావళికి ముచ్చెమటల్ కలిగించు సత్ ప్రజా
పత్రిక. సత్ కవీంద్ర వర వాఙ్మయ మాతృక. సద్విమర్శకున్
క్షాత్రిక. మాతృదేవి వర కామ్య సుదర్శన దేవి పోలికౌన్.
అటువంటి యీవార పత్రిక అవధాన రాజధాని విశేషాలనుగ్గడిస్తూ  చేసిన ప్రచురణను చూడగలరు.
ప్రజాపత్రిక నిర్వాహకులకు నా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.