గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

శివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
  
ఓమ్ నమశ్శివాయ.
ఈ రోజు సదాశివుఁడు మనలననుగ్రహించే పరమ పవిత్రమైన శివరాత్రి.
ఈ సందర్భముగా మీ అందరికీ ఆ పరమేశ్వరానుగ్రహము ప్రాప్తించాలని మనసారా కోరుకొంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియఁజేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.