![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhnh6wXSdggzOHC_9S9abHrUmglwbGfTYaRel79oeux1ObLYC9SOdq0omjMYTlyKQ0d1mLUQEroFeCFP_XevYR3HoIYLAkexe-A8uLLNP56rAkPm0PXtUubEKDxG7xy3FCItNxIhYG_7FY/s400/varalakshmi1.jpg)
భావేషు విద్యతే దేవో నపాషాణే న మృణ్మయే
నఫలం భావ హీనానాం తస్మాత్ భావోహి కారణం.
కll
భావన చే నెఱుగంబడు
దైవము.మరి మట్టి రాయి, దారువులందున్
భావనచేయక కొలిచిన
దేవుఁడు ఫలమీడు. తెలిసి దేవునిఁ గనుమా.
భావము:-
మనుష్యుఁడు భావించే భావన లోనే దేవుఁడున్నాఁడు. కాని రాతియందు కాని, మట్టియందు కాని చిత్రమునందు కాని దేవుఁడు లేడు.కనుక భావింప లేని వానికి ఫలము లేదు.
జైశ్రీరాం.
జైహింద్. Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.