28-9-2008 వ తేదీన చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యవంలో " గుఱ్ఱం జాషువా" కవితా వైభవం గూర్చి చర్చించ బడును. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి వారి నివాస గృహంలో జరుపబడును. ఆసక్తి గల వారు తమ విశిష్ట వ్యాసములను ఆంధ్రామృతమునకు పంపినచో మీ తరపున చదువ బడును. ప్రతిభా పాటవాలు గలవారు నిర్వీర్యం కారాదు. అశ్రద్ధ చేయక తప్పక పంప గలరు.
చింతా రామ కృష్ణా రావు.
Print this post
శ్రీకృష్ణభగవానుని పూజ
-
శ్రీకృష్ణభగవానుని పూజా ప్రారంభము
పునరాచమ్య (మఱలా ఆచమనము, ప్రాణాయామము చేయవలెను)
ఆచమనీయం
( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)
ఓం కేశవాయస్వాహా --- ...
6 రోజుల క్రితం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.