28-9-2008 వ తేదీన చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యవంలో " గుఱ్ఱం జాషువా" కవితా వైభవం గూర్చి చర్చించ బడును. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి వారి నివాస గృహంలో జరుపబడును. ఆసక్తి గల వారు తమ విశిష్ట వ్యాసములను ఆంధ్రామృతమునకు పంపినచో మీ తరపున చదువ బడును. ప్రతిభా పాటవాలు గలవారు నిర్వీర్యం కారాదు. అశ్రద్ధ చేయక తప్పక పంప గలరు.
చింతా రామ కృష్ణా రావు.
Print this post
శాంభవీ!
-
జయ మార్గంబుగ నెంచి నిన్ను మహితుల్ సర్వంబు నీవంచు నీ
పయి భక్తిన్ సతతంబు నిల్పి పరమున్ భాగ్యంబుగా పొందగా
నియతిన్ యత్నము చేయుచుందురు, కృపన్ నీ భక్తులన్ జూ...
4 వారాల క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.