చూస్తున్నాడు మన గణపతి విగ్రహాల రూపంలో ఎప్పుడు పీఠమ్ ఎక్కుదామా అని. ఒక్క ౨ రోజులాగాలేకపోతున్నాడు.ఔనుకదామరి. భక్తుల హృదయాల్లో ఇన్నాళ్ళూతిష్ట వేసుకొని ఇప్పుడు ప్రత్యక్షంగా పూజలన్దుకోవాలని ఆరాట పడుతున్నాడు.భక్త జన సన్దోహమ్ పడుతున్న ఆరాటం చూసి, తానూ తెగ ఆరాట పడి పోతున్నాడు. అసలీపండుగల్లోని పరమార్థం తెలుసుకొని ఎంతమంది ఈ వ్రతాన్ని చేసుకొంటున్నారు?
తే:-కారణము లేక ఏ పూజ కలుగ లేదు.
యత్న మొనరించి పూజల నరసి చేయ,
భక్తీ భావము తోఢ సన్ ముక్తి తోడ
ఆయురారోగ్య సౌభాగ్యమంద జేయు.
భక్తీ, శక్తి, ముక్తి, మనకి కలగాలంటే పూజలో చెప్పబడ్డ విధానాన్ని పూర్తిగా నిశితంగా అధ్యనం చెయ్యాలి. అప్పుడే మనం చేసే పూజల్లో గల పరమార్థం నెరవేరుతుంది. తెలుసుకొనే ప్రయత్నం తప్పక చెస్తారుకదూ?
Print this post
1, సెప్టెంబర్ 2008, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 comments:
Good start and all the best. Keep rocking -Sairam&Chinnari
chalaa bavundi.....hope for the best in future.....keeping fingers crossed :-)
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.