గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2014, బుధవారం

విజయవాడ వాస్తవ్యులకు విన్నపము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీరు నిర్వహిస్తున్న విందు వినోదాలలో ఆహార పదార్థములు మిగిలిపోయినచో మీరు మాకు తెలియజెయ్యండి. ఆకలితో అలమటిస్తున్న అనేక మంది అన్నార్తులకు ఆ ఆహార పదార్థాలు చేర్చి అందించడం ద్వారా వారి అన్నార్తిని అపూటకు తీర్చగలుగుతాము. 
ఆహారం పరబ్రహ్మ స్వరూపం. దానిని సద్వినియోగ పరచడం మానవును కనీస ధర్మంగా భావించ వలసి ఉంది.
దయ చేసి సహకరించగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.