గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2014, శుక్రవారం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 505 వ పట్టాభిషేక దినోత్సవ, డా.కోడూరి సాహితీ పురస్కార ప్రదానోత్సవ చిత్రాళి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 7-8-2014న శ్రీకృష్ణ దేవరాయల 505వ పట్టాభిషేక దినోత్సవము ఘనంగా జరిగింది. అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాయల వంశమునకు సంబంధించిన వారి ముమ్ముమ్ముమ్ముమ్మనవడు శ్రీకృష్న దేవరాయలు నామాకితులు ఈ సభకు విచ్చేసిన కారణంగా అందరూ చాలా ఆనందించారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలికను చూడండి.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.