గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2024, ఆదివారం

పయస్వినీనాం ధేనూనాం .. చెప్పుకోండి చూద్దాం

జైశ్రీరామ్.

శ్లో .  పయస్వినీనాం ధేనూనాం 

బ్రాహ్మణః ప్రాప్య వింశతిం 

తాభ్యోష్టాదశ విక్రీయ 

గృహేత్వైకాం గృహంగతః !

భావము. 

ఇరవై ఆవులను బ్రాహ్మణుఁడు తీసుకొని అందు పద్దెనిమిది అమ్మివేసి, 

ఒక్క ఆవుతో యింటికి వెళ్ళెను.

ఎలాసరిపోతుంది?  ఇది చెప్పుకోండి చూద్దాం.(ధేను ఊనాం)

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.