జైశ్రీరామ్.
అనకాపల్లి జిల్లా దిమిలి గ్రామంలో శ్రీభాగవతులసోమన్నా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 01-3-1974న నేను ప్రథమ ఆంధ్రపండితునిగా ఉద్యోగమున చేరియుంటిని. ఆనాటి 1974-75 SSC విద్యార్థులు ఇప్పటికి 50 సంవత్సరములు పూర్తయిన సందద్భముగా స్వర్ణోత్సవమును జరిపి ఆనాటి వారి గురువులమైన మమ్ములను ఘనంగా సన్మానించి వారి సంస్కారమును బహిర్గతం చేసి మిగిలిన విద్యాసంవత్సరములలోని విద్యర్థులకు మార్గదర్శకులయ్యారు. అట్టి యీ సంస్కారవంతులైన మా విద్యార్థులను ఆ జగన్మాత నిరంతరము కాపాడుచుండుగాక.👍
జైహింద్.
Print this post
1 comments:
అభినందనలు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.