గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2022, శనివారం

శతావధాని చిరంజీవి తాతా సందీప్ ప్రతిభను గుర్తించిన సాక్షి దినపత్రిక.

 జైశ్రీరామ్.

శతావధాని చిరంజీవి తాతా సందీప్ ప్రతిభను గుర్తించిన సాక్షి దినపత్రికను అభినందించుచున్నాను.

అతి త్వరలో అవధాని సందీప్ రాక్షస సాధనతో సహస్రావధానిగా ప్రకాశించవలెనని, యువతకు ఆదర్శంగా నిలవాలని, మార్గదర్శి కావాలని, 

ఆ జగన్మాత కటాక్షం కలిగి వర్ధిల్లాలని కోరుకొంటున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.