గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2022, బుధవారం

చోడవరం, మాడుగుల నియోజకవర్గ ప్రాంతాలలో మరోసారి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని కె.ఎస్.ఎన్.ఎస్.శర్వాణి ఫస్ట్ ఎంపీసీలో 460/470) అగ్రగామిగా 2022 ఫలితాలలో నిలిచింది.

 జైశ్రీరామ్.

చోడవరం, మాడుగుల నియోజకవర్గ ప్రాంతాలలో మరోసారి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని (కె.ఎస్.ఎన్.ఎస్.శర్వాణి ఫస్ట్ ఎంపీసీలో 460/470) అగ్రగామిగా 2022  ఫలితాలలో నిలిచింది.

చిరంజీవి శర్వాణికి శిక్షణనిచ్చిన గురువులకు, కళాశాల యాజమాన్యమునకు, విద్యార్థిని చిరంజీవి శర్వాణికి నా అభినందనలు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.