జైశ్రీరామ్.
వరణీయంబగు నాంధ్రభారతి సుధా వారాశి. సత్యంబిదే.
పరమార్థాంచిత భావబంధుర శుభోద్భాసంబు చూడన్ భువిన్.
నిరవద్యంబగు పద్యవిద్యయు మదిన్ నేగంటినద్దాని. నో
కరుణ సాంద్ర హరీకృపన్ గని సదా కాపాడుమీ భారతిన్.
జైహింద్.
Print this post
జైశ్రీరామ్.
వరణీయంబగు నాంధ్రభారతి సుధా వారాశి. సత్యంబిదే.
పరమార్థాంచిత భావబంధుర శుభోద్భాసంబు చూడన్ భువిన్.
నిరవద్యంబగు పద్యవిద్యయు మదిన్ నేగంటినద్దాని. నో
కరుణ సాంద్ర హరీకృపన్ గని సదా కాపాడుమీ భారతిన్.
జైహింద్.
Print this post
Labels:
సమస్యా పూరణం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.