గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2022, గురువారం

సాహితీ ప్రియులు, సహృదయులు శ్రీమతి చింతమనేని వేదవతీకృష్ణారావు (91)నిన్న అర్థరాత్రి దేవిని సన్నిధికి చేరుకున్నారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.

 

ఓం నమశ్శివాయ.
శ్రీమతి జింతమనేని వేదవతి.
అనేక గ్రంథములు రచించినజ్ణాని.
ప్రతీ సంవత్సరమూడిశంబరు పందొమ్మిదవ తేదీన ఈరిపతిదేవులయిన కృష్ణారావుగారి జయంతి చేస్తూ సభ ఏర్పాటు చేసి పండితులకు కవులకు ఘనమైన సత్కారములు చేసేవారు.
సాహితీ ప్రియులు, సహృదయులు శ్రీమతి చింతమనేని వేదవతీకృష్ణారావు (91)నిన్న అర్థరాత్రి దేవిని సన్నిధికి చేరుకున్నారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను

ఓం నమశ్శివాయ.

ఓం శాంతిః.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.