గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2024, శనివారం

దర్శనం ఆధ్వర్యవంలో లలితాదిత్య శతావధానం సందర్భంగా శృంగేరి లో శంఖ నాదం ప్రతిధ్వనించింది.

 జైశ్రీరామ్.
జగద్గురువుల  అనుగ్రహం తో  శృంగేరి లో  శంఖ నాదం   ప్రతిధ్వనించింది... వీడియో లో గమనిస్తే..  కాలభైరవుడు కూడా వచ్చి దీవించి వెళ్ళాడు అనిపిస్తోంది..🙏🙏

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.