ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?
శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.
ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.
ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.
Print this post
వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి
సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా
*చిత్...
4 రోజుల క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.