ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?
శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.
ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.
ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.
Print this post
కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారి సంగ్రహ జీవిత చరిత్ర . సేకరణ
శ్రీవల్లభ.
-
జైశ్రీరామ్.
*కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారు* *జీవిత
చరిత్ర*
శ్రీయుతులు,వాసా వేంకట రామయ్య,వేంకమాంబ దంపతుల...
1 వారం క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.