ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?
శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.
ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.
ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.
Print this post
జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య
అంటారు. మరెలా తీయాలో ఆలోచించండి.
-
నూతన యజ్ఞోపధారణానంతరము జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే
బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అంటారు.
"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితమ్,
విసృ...
6 రోజుల క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.