మన తెలుగు కవుల, సంస్కృత కవుల రచనా చమత్కారం హృదయానంద జనకంగా వుంటుంది. ఈ భరత భూమి ఎంతటి మహనీయులకాలవాలమో కదా! అట్టి మహనీయుల చమత్కార రచనలు మన మనస్సును ఆకట్టుకొనక మానవు. చూడండీ క్రింది శ్లోకాన్ని.
శ్లోకము:-
మందం నిక్షిపతే పదాని . పరితః శబ్దం సముద్దీక్ష్యతే.
నానార్థా హరణం చ కాంక్షతి . ముదాలంకార మాకర్షతి.
ఆదత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.
దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.
ఈ శ్లోకంలోని రసాస్వాదన చేయలేనివారెవరుంటారు? {నేనుతప్ప.}
మీరూ పఠించారు కదా! దీనిలో గల చమత్కారాన్ని పద్య రూపంలో గాని, గద్య రూపంలో గాని మీరు " పోష్టే కామెంట్" ద్వారా నా బ్లాగుకు పంపిన వారైతే అది చదివే భాగ్యాన్ని అనేక మందికి కలిగించినవారౌతారు. ఇందు నిమిత్తము ముందుగా మీకు నా ధన్య వాదములు. మరి మీ స్పందనకై యెదురు చూడనా?
జైహింద్.
Print this post
కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారి సంగ్రహ జీవిత చరిత్ర . సేకరణ
శ్రీవల్లభ.
-
జైశ్రీరామ్.
*కి.శే. బ్రహ్మశ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రిగారు* *జీవిత
చరిత్ర*
శ్రీయుతులు,వాసా వేంకట రామయ్య,వేంకమాంబ దంపతుల...
1 వారం క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.