గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2025, సోమవారం

శ్రీ కడయింటి కృష్ణమూర్తిగారు కారణంగా వెలసిన 12రామాయణాలు చక్కగా ఒక్కసారే ఆవిష్కరింపఁజేసిన ప్రజ - పద్యం సమూహ నిర్వాహకులు.

జైశ్రీరామ్.

ఇంత చక్కగా నిర్వహించిన శ్రీ అనంతకృష్ణగారికి, గణపతిగారికి, పటువర్ధన్ గారికి, మూలకారకులయిన కృష్నమూర్తిగారికి, కవులకు నా అభినందనలు.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.