గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2014, ఆదివారం

అవధాన రాజధానిలో పాల్గొన వచ్చిన అవధాని అంజయ్య గారి పద్యాలు ఆలకించండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అవధాన రాజధానిలో పాల్గొన వచ్చిన అవధాని అంజయ్య.
అవధాని అంజయ్యగారి పద్యాలు ఆలకించండి.

అవధాని అంజయ్య గారికి ఎదురుగా నిలిచి ఉన్నవారు ప్రముఖ హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావుగారు.
 పృచ్ఛకుఁడుగా పాల్గొన్న శ్రీ అంజయ్యావధాని.
అవధానిని ప్రశ్నిస్తున్న శ్రీ అంజయ్య.
అవధాని అంజయ్యగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.