గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, నవంబర్ 2014, మంగళవారం

అవధాన రాజధానిలో ప్రశ్నిస్తున్న ప్రముఖులు, సమాధానం చెప్పుచున్న అవధానిగారు.

జైశ్రీరామ్.
ఆర్యులారా మరికొన్ని చిత్రాలను అవధాన రాజధానికి సంబంధించినవి చూడండి.
అవధానిగారిని ప్రశ్నిస్తున్న మాన్యశ్రీ హరీష్ రావు మంత్రివర్యులు.
సమాధానం  చెప్పుతున్న అవధానిగారు.
జగన్మాతను గూర్చి అడిగిన ప్రశ్నకు పాటరూపంలో జనరంజకంగా అవధానిగారు పాడగా పారవశ్యంతో బ్రతుకమ్మను ఆవిష్కరిస్తున్న పేరటాండ్రు.
ఆ ఆనంద పారవశ్యంలో అవధానిగారిని నింగికెత్తుతున్న అభిమానులు.
సభలో హాస్యబ్రహ్మ శ్రీ బీ.కామేశ్వరరావుగారు,  శ్రీ కుంచె బ్రహ్మచారిగారు మున్నగు ప్రముఖులు.
అవధాని శర్మగారిని ప్రశ్నిస్తున్న మన అంజయ్యావధాని.
బ్రహ్మచారిరో నేను.
విశాఖ జిల్లా చోడవరం ప్రముఖులతో పాటు మల్లేశ్.
అవధానిగారిని మల్లేశ్ ప్రశ్నిస్తున్న దృశ్యం.
సమాధానం చెప్పుతున్న అవధానసమ్రాట్ మాడుగులనాగఫణిశర్మగారు.
జైహింద్.
Print this post

1 comments:

Sakshyam Education చెప్పారు...

రచ్చబండ చర్చావేదికకు స్వాగతం.
http://blogvedika-rachabanda.blogspot.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.