గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, సెప్టెంబర్ 2008, సోమవారం

గుర్రం జాషువా కవితా వైభవము.

28-9-2008 వ తేదీన చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యవంలో " గుఱ్ఱం జాషువా" కవితా వైభవం గూర్చి చర్చించ బడును. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి వారి నివాస గృహంలో జరుపబడును. ఆసక్తి గల వారు తమ విశిష్ట వ్యాసములను ఆంధ్రామృతమునకు పంపినచో మీ తరపున చదువ బడును. ప్రతిభా పాటవాలు గలవారు నిర్వీర్యం కారాదు. అశ్రద్ధ చేయక తప్పక పంప గలరు.
చింతా రామ కృష్ణా రావు. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.