గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2017, శుక్రవారం

భాగ్యనగరం వచ్చియున్న జ్యోతిశ్శాస్త్ర పారంగతులు, చిత్రకవి, బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
అనుపమ సాధనా పటిమనా వర చిత్ర కవిత్వసాధకుల్,
ప్రణవ సుబోధనా గరిమ భవ్యుని గాంచిన భక్తితత్పరుల్,
సునిశిత దృష్టితో కని యజుండు లిఖించిన భావి రేఖలన్,
మనుటకు భవ్యమార్గమును మన్ననఁ జెప్పెడు దివ్యులిద్ధరన్.
వారెవరో కాదు. మన శ్రీవల్లభ గారు.
జ్యోతిశ్శాస్త్ర పారంగతులు, చిత్రకవి, బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి
ప్రస్తుతము భాగ్యనగరమునకు వచ్చి యున్నారను వార్త తెలియఁ జేయుటకు ఆనందంగా ఉంది.
తమ జాతకములు వీరిద్వారా తెలుసుకొన గోరువారికి, వారిని స్వయముగా కలుసుకొనఁదలచినవారికి ఉపయుక్తముగానుండునని భావించి 
వారి దూరవాణి సంఖ్యను తెలియఁ జేయుచున్నాను.
9491881480.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
పాండితీ స్రష్టలకు పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.