ప్రియ పాఠకులకు, యావత్ భరతీయ సహోదర సహోదరీ మణులకు భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.
మన భరత మాత పాడి పం టలతో సమస్త శుభప్రద వనరులతో వర్ధిల్లుతూ, యావత్ భారతీయులకు ఆయు రారోగ్య ఆనంద ఐశ్వర్యాలకు మూలమై విరాజిల్లేలా చేయాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
ఉత్పలమాల:-
భారత మాత సద్వినుత. భాగ్య నిధానముగా స్థిరంబుకాన్,
శ్రీ రమణీయమై సతము శ్రేయము గూర్చెడి కల్పవల్లిగాన్ ,
ధారుణి నగ్ర దేశముగ, తప్పక వర్ధిల జేయుమయ్య! యీ
ధారుణి నున్న మానవులు ధర్మప్రవరుల జేయు మీశ్వరా!
జైహింద్.
Print this post
సౌందర్య లహరి 61-65పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, గానం శ్రీమతి
వల్లూరి సరస్వతి.
-
జైశ్రీరామ్.
61 వ శ్లోకము.
అసౌ నాసావంశస్తుహినగిరివంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాశ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా యత్తాసాం...
8 గంటల క్రితం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.