ప్రియ పాఠకులకు, యావత్ భరతీయ సహోదర సహోదరీ మణులకు భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.
మన భరత మాత పాడి పం టలతో సమస్త శుభప్రద వనరులతో వర్ధిల్లుతూ, యావత్ భారతీయులకు ఆయు రారోగ్య ఆనంద ఐశ్వర్యాలకు మూలమై విరాజిల్లేలా చేయాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
ఉత్పలమాల:-
భారత మాత సద్వినుత. భాగ్య నిధానముగా స్థిరంబుకాన్,
శ్రీ రమణీయమై సతము శ్రేయము గూర్చెడి కల్పవల్లిగాన్ ,
ధారుణి నగ్ర దేశముగ, తప్పక వర్ధిల జేయుమయ్య! యీ
ధారుణి నున్న మానవులు ధర్మప్రవరుల జేయు మీశ్వరా!
జైహింద్.
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
2 రోజుల క్రితం
వ్రాసినది












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.