గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2025, మంగళవారం

తెలంగాణ రాష్ట్రగీత రచయిత ప్రముఖ ప్రజాకవి శ్రీ అందెశ్రీ ఇక లేరు.

 జైశ్రీరామ్.

ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ రాష్ట్రగీత రచయిత

శ్రీ అందెశ్రీ నిన్న గుండెపోటుతో మరణించడం సాహితీలోకానికి తీరని లోటు.

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ నివాళులర్పిస్తున్నాను.
ఓం నమశ్శివాయ.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.