గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఆగస్టు 2020, ఆదివారం

కాలగతి చెందిన డా. రాపాక ఏకాంబరాచార్యులు వారికి నా శ్రద్ధాంజలి.

ఓం శాంతిః
డా. రాపాక ఏకాంబరాచార్యులు వారికి నా శ్రద్ధాంజలి.
సహృదయులు, శాంతస్వభావులు, అయిన పూజ్య ఏకాంబరాచార్యులు గారు కాలగతి చెందారన్నవార్త దిగ్భ్రాంతి కలిగించింది.వీరి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ వీరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియఁ జేయుచున్నాను.
నారాయణ.నారాయణ నారాయణ.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.