గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మార్చి 2018, శుక్రవారం

డా గౌరీనాథభట్ల మెట్టురఘురామశర్మ శతావధానిగారు చేసిన అవధానము

జైశ్రీరామ్.
ఉగాదిసందర్భముగా భక్తిసాధన పత్రికా సంపాదకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారి నిర్వహణలో డా గౌరీనాథభట్ల మెట్టురఘురామశర్మ శతావధానిగారు చేసిన అవధానము పరికించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతికీ, పాండితీ స్రష్టలకు , అందరికీ ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.