గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2016, శనివారం

సంస్కృత భాషా ప్రాశస్త్యమును గూర్చి సంస్కృతమున భాషించిన శ్రీ శృంగేరి పీఠాధిపతి

జైశ్రీరామ్.
ఆర్యులారా! సంస్కృత భాషా ప్రాశస్త్యమును సంస్కృతభాషలో ఉపన్యసించుచున్న శ్రీ శృంగేరీ పీఠాధిపతుల భావామృతాన్ని గ్రోలండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇంతకు ముందు సంస్కృత పఠాలు విన్నందువలన ఏమో శ్రీ శృంగేరీ పీఠాధిపతుల ప్రసంగం కొంత బాగానే అర్ధమైంది చాలా బాగుంది పదుగురికి ఉపయుక్త మైన శీర్షికలను అందిస్తున్న ఆంధ్రామృతం చిరకాలం వర్ధిల్లు గాక
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.