గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికి సాహితీ పురస్కారం కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలిక.

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. కోడూరు ప్రభాకరరెడ్డి సాహితీ పీఠం, ప్రొద్దుటూరు. శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికితే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు(మియాపూర్)నందు సాహితీ పురస్కారం కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలిక.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులను పరిచయం చేసి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.