గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2014, సోమవారం

తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగుచున్న జాతీయ సదస్సుకు ఆహ్వానం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కన్నడ - తెలుగు విశ్వ విద్యాలయముల ఆధ్వర్యములో జరుగుచున్న జాతీత సదస్సుకు 
అవకాశము కలవారు తప్పక వెళ్ళగలరని ఆశిస్తూ, 
ఈ కార్యక్రమావళిని 
మీ ముందుంచుచున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.