గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జనవరి 2018, మంగళవారం

28 - 01 - 2018 ని రవీంద్ర భారతిలో జరిగిన మాఘ కవిత / 116 కవుల కలాల గళాల ఉత్సవము చిత్రాలు.

జైశ్రీరామ్. 
ఆర్యులారా! నమస్సులు.
 వేదిక. ఆహ్వానించుచున్న సుచిత్ర.
నా పద్య పఠనము.
గౌరవ హైకోర్టు జడ్జి గారి చేతుల మీదుగా జ్ఞాపిక నందుకొనుచున్న నేను.
 నిర్వాహకులు శ్రీ రోచిష్మ గారితో అవధాని సందీప్ శర్మ మరియు నేను.
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులందరి సాహితీ ఉత్సవ మైత్రి అద్భుతము , ఆనందముగాను ఉన్నది. అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.