గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము33. భిక్షా పాత్రికా బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి భిక్షా పాత్రికా బంధమున వామనునిని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ గణపతి రావు గారు దీక్షతో బంధ కవిత్వములో కృషి చేసేరు. ఆ కృషి అందరి మన్ననలు అందుకోగలదు.
శ్రీ గణపతి రావు చేసె నతుల కృషి
బంధ కవితలందు బాగు బాగు
వారి కృషికి మెచ్చి పండిత బృందంబు
సత్వర మొనరించు సత్కృతులను
(ఈ పద్యము ఆటవెలది/సీసముగా నున్నది కదా)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ దేవి అంతటి మహా తల్లిని , " పాత్రలో బంధించే " బిక్ష నడగడం అంటే , ఇక పాత్రనిండా పాండిత్యాన్ని నింపి నట్టేగా ? " ఇంత గోప్పవరాన్ని పొందిన గణపతుల వారు ఎంత అదృష్ట వంతులో ? ? ? ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.