గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

గ్రంథావిష్కరణ మహోత్సవ దృశ్యాలు.

మత్తేభ - కంద - గీతి గర్భ సీసము అను శీర్షికతో వ్రాసిన అంశములకు సంబంధించిన చ్ఛాయా చిత్రములను ఈ పుటలూ ఉంచితిని.

శ్రీ వల్లభ వఘల నరసిమ్హ మూర్తి గారు రచించిన " జుత్తాడ శ్రీ రామ చంద్ర శతకము. - మనీషా పంచకం అనే పుస్తకావిష్కరణ కార్య క్రమంలో వివిధ సందర్భములలో చూప బడిన ఛాయా చిత్రములు ఔత్సాహికులు గమనింప గలందులకు పొందుపరచడమైనది.
జైహింద్.












Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.