మత్తేభ - కంద - గీతి గర్భ సీసము అను శీర్షికతో వ్రాసిన అంశములకు సంబంధించిన చ్ఛాయా చిత్రములను ఈ పుటలూ ఉంచితిని.
శ్రీ వల్లభ వఘల నరసిమ్హ మూర్తి గారు రచించిన " జుత్తాడ శ్రీ రామ చంద్ర శతకము. - మనీషా పంచకం అనే పుస్తకావిష్కరణ కార్య క్రమంలో వివిధ సందర్భములలో చూప బడిన ఛాయా చిత్రములు ఔత్సాహికులు గమనింప గలందులకు పొందుపరచడమైనది. జైహింద్.
వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి
సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా
*చిత్...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.