గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2015, శుక్రవారం

ఈ రోజు డి.డి. సప్తగిరిచానల్ లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు పార్వతీశ్వర శర్మ పద్యాలలో సమాధానములు.

జైశ్రీరామ్.
ఈరోజు (06-03-2015 ) మధ్యాహ్నం. గం. 2.30 లకు డి.డి. సప్తగిరిచానల్ లో ఆశువుగా అవధానం అనే కార్యక్రమం లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు మా తమ్ముడు .చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ పద్యాలలో సమాధానములిస్తాడు.
 ఇట్లు
                                                    Rambhatla Venkataraya Sarma
                                                                             జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.