అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.
శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు.
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్.
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.