అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.
శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు.
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్.
Print this post
వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి
సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా
*చిత్...
2 రోజుల క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.