యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
2 రోజుల క్రితం

వ్రాసినది
Labels:












2 comments:
నమస్కారములు
రెండేసి గణములతో గాయత్రీ ఛంద వృత్తములు చాలా తేలికగా నున్నవి . కానీ వ్రాయడం అంటే అంత చక్కని పదాలు దొరకడం పండితులకే సాధ్యం .చాలా బాగున్నాయి . పాండితీ స్రష్టకు శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి ఛందోమదనము నుండి వేవేల వృత్తములు , వివిధ ఛందస్సులతో రెండే గణముల పద్యములు ఆణిముత్యములవలె అలరించు చున్నవి .ధన్య వాదములు . మాకందించిన శ్రీ చింతావారికి అభినందనములు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.