గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2015, మంగళవారం

అవధాన రాజధానిలో గానపది పృచ్ఛకులైన పుంభావ గాన సరస్వతీసహోదరులు. అవలీలగా ఆశువుగా గానం చేస్తున్న మన అవధానిగారు.

జైశ్రీరామ్
ఆర్యులారా! అవధాన రాజధానిలో గానపది పృచ్ఛకులైన పుంభావ గాన సరస్వతీసహోదరులు. అవలీలగా ఆశువుగా గానం చేస్తున్న మన అవధానిగారు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.