శ్రీమతి వేదాల గాయత్రి ఎంతో ఆప్యాయతతో మా యింటికి వచ్చి వారు రచించిన విష్ణు సహస్రనామ పద్యమాలికను, మృహరీశతకం ను అందఁజేసి మాకుటుంబానికి ఎంతో సంతోషం కలిగించారు.
వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి
సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా
*చిత్...
1 comments:
బ్రహ్మ శ్రీ చింతా వారికి నమస్కారములు.
పెద్దలు వేదాల గాయత్రి గారు తదితరులు తమ వద్ద కు వచ్చినారంటే చాలా సంతోషించినాను..
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.