గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2020, ఆదివారం

సామూహిక కైలాసగౌరి నోము. 02 . 02 . 2020.

జైశ్రీరామ్.
సామూహిక కైలాస గౌరి నోము

కైలాసములో గౌరీదేవి చేసుకున్న నోము భూలోకంలో మనమందరం సామూహికంగా కలిసి చేసుకుందాము.

ది.01-02-2020 శనివారం రధసప్తమి రోజు.

వాసవి కాలనీ , ఆధ్యాత్మిక కేంద్రం , అష్టలక్ష్మీ దేవాలయం దగ్గర , హైద్రాబాద్.

*7500/-*

మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవటానికి చివరితేది: 25-01-2020.


మేము మీకు ఇచ్చే సామగ్రి:

పసుపు - 25 kg.
కుంకుమ - 25 kg.
పండ్లు - 108
తమలపాకులు - 216
వక్కలు -108
గాజులు - 216
5 మంది కి భోజనం

వలాటలు , ముక్కు పుడకలు పెట్టుకుని రావలెను.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : తమ్మన లక్ష్మీ సుజాత   - 8125728881
L manjula 7013479323
V. లక్ష్మీ- 7396555404
కె.ఉమరాణి - 9700406283
ప్రొద్దుటూరి శాంతి - 7675963249
Ch కవిత - 7680922334


నిర్వహించు వారు:
ఐవిఫ్ మహిళా విభాగ్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.