సౌందర్య లహరి 41-45 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం,గానం
శ్రీమతి వల్లూరి సరస్వతి
-
జైశ్రీరామ్.
41 వ శ్లోకము.
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జన...
1 రోజు క్రితం
1 comments:
నమస్కారములు
నిజమె మన తెలుగు వాళ్ళే తెలుగంటే ఎంతో చులకన గా భావించడం సోచనీయం .ఈమార్పు అందరిలోను రావాలి అంత వరకు ఎంత చెప్పినా అరణ్య రోదనె అవుతుంది చూద్దాం ముందు తరాలకైనా ఆ అదృష్టం లభిస్తే ముదావహం
మాన్యులు శ్రీ సుందరం గారి వ్యాసం చాలా బాగుంది ధన్య వాదములు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.