గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నేటి మేటి పద్యములు.3.

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు.3.

(సశేషం)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదముల అందమైన ఆట వెలదుల ముత్యాల సరాలను కూర్చిన పూజ్యులు శ్రీ నండూరి రామ కృష్ణ మాచార్యుల వారికి శిరసాభి వందన ములు
ప్రముఖులను పరిచయం చేయగల ప్రముఖులు శ్రీ చింతా వారికి శుభాభి నందనలు















పూజ్యులు శ్రీ నండూరి రామ కృష్ణ మాచార్యుల వారికి శిరసాభి వందనములు . ప్రముఖులను పరిచ్యం చేయగల ప్రముఖులు శ్రీ చింతావారికి శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.