జైశ్రీరామ్.
శ్లో. గజానాం మంద బుధ్ధిశ్చ - సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం - త్రిభిర్లోకోపకారకమ్.
తే.గీ. ఏనుగులమందబుద్ధియు, నిలను నాగు
పాములకునతినిద్రయు, బ్రాహ్మణులకుఁ
జూడ నైక్యత లేకుంట మూడునివ్వి
లోకమునకుపకారమే, శ్రీకరుండ!
భావము. ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం,
బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.