జైశ్రీరామ్.
ఉ. బొట్టు పవిత్రమైనదని పూజ్యులు చెప్పిన మాట నిక్కమే,
బొట్టునుపెట్టుకొండదియె పూర్ణఫలప్రదమౌను మీకు నే
పట్టుననైన మానకుడు భవ్యపు బొట్టును పెట్టుకొంట, మీ
రిట్టుల నిత్యమున్న మిము నీశ్వరు రూపముగా గ్రహింతురే..
జైహింద్.
Print this post
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.