గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2016, ఆదివారం

బంధ కవితా మందారము. 54. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

జైశ్రీరామ్.

సమాప్తం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజ్య గురువులకు ప్రణామములు
బంధ కవితా మందారము లన్నియు బహు ప్రియము గానున్నవి.చక్కని ఛందస్సులతో అలంకరించిన తమరి రచనలు దిగ్దిగంతముల వరకు శోభాయ మానమై వెలుగొందు చున్నవి .మీ వంటి సరస్వతీ పుత్రుల రచనలను చదవ గలిగిన మాజన్మ ధన్యము .అందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.