ఈ రోజు నుండీ మనకు మరొక క్రొత్త తెలుగు బ్లాగు ఆనందం కలుగ జేస్తోంది. జూలై 31వ తేదీన ఆంధ్రామృతంలో చూపించిన చీ.యమ్.ఆర్. పురస్కార గ్రహీత డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు " Merugumilli " అనే పేరుతో మనముందుంచారు. http://merugumilli.blogspot.com ద్వారా మనం ఆ బ్లాగును చూడగలము. దానిని మీకు ప్రత్యక్షంగా చూడడం నిమిత్తం మీ ముందుంచుతున్నాను.
(ఆ)కలి కాలము ... సంగమేశ్వర త్రిశతి. రచన :-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
-
(ఆ)కలి కాలము
షోడశోత్తర సంగమేశ త్రిశతి
1.సి:-శ్రీరాము...
1 వారం క్రితం
వ్రాసినది
Labels:











