గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2012, శనివారం

ఖడ్గం దూసిన బ్రహ్మశ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి. 2.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నిన్నటి ప్రచురణలో కవిగారు చెప్పిన ఖడ్గ బంధం ఒకటి చూచాము కద్దా! ఈ ఒజు మరియొక ఖడ్గ బంధం చూద్దాము.
చూచారుకదండీ! ఆలోచించి చూడండి మీరు కూడా ఎందుకు వ్రాసే ప్రయత్నం చేయ కూడదో!
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.