గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సర్వం విష్ణుమయం జగత్.

శ్లో:-
జలం విష్ణుః స్థలం విష్ణుః. విష్ణురాకాశముచ్యతే.
ఇదం సర్వ జగం విష్ణుః సర్వం విష్ణుమయం జగత్.
జలము విష్ణువు, స్థలము విష్ణువు. నీలి యాకాశమ్ము విష్ణువు.
ముజ్జగంబులు విష్ణు మయమగు. విష్ణుడే జగమంతటన్.
భావము:-
నీరు విష్ణువే. నేల కూడా విష్ణువే. నీలముగా కనిపించే ఆకాశమంతా విష్ణువే. ఈ సమస్త జగత్తు విష్ణువే. సమస్తమైన జగత్తూ విష్ణుమయమై యున్నది.
నమో నారాయణాయ.
జైహింద్.

Print this post

2 comments:

రవి చెప్పారు...

బొమ్మ కనిపించడం ేదు. కాస్త చూడండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమె అంతా విష్ణు మయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.