గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2011, గురువారం

మద్రాసులో గల ఘంటసాల వారి ఇంటికి షష్ష్తి పూర్తి.

త్యాగరాజు నగర్ మద్రాస్ లో నూతన గృహమును నిర్మించిన గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు 21-4-1951 వ తేదీన  ఆ గృహ ప్రవేశం చేసారు. ఆ గృహానికి షష్ష్తి పూర్తయింది.
ఇప్పడా గృహం ఏ స్తితిలో ఉందో యేమో!
వారి వారసులే అందు నివసిస్తూ ఉంటే మాత్రం వారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియ జేస్తోంది.
జై శ్రీరాం.
జైహింద్. 
Print this post

2 comments:

astrojoyd చెప్పారు...

now zee-tv tamil off building is there in its place sir...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రముఖుల విషయాలను సేకరించి అందరికి తెలియ జేస్తున్నందుకు అభినందనలు తమ్ముడూ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.