సుజనులారా! శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి సాధన చేసి వ్రాసిన కంద గీత గర్భ చంపక మాలను తిలకించండి.
చూచారు కదా ఎంత సులభంగా బంధించారో. మీరూ ప్రయత్నించి అద్భుతమైన బంధ కవితలతో ఆంధ్రామృతాన్ని దశ దిశలా ప్రవహింప జేయండి. నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.
Labels:
ఇతరములు
2 comments:
గర్భ కవిత అనాయాసంగానూ, మనోజ్ఞంగానూ ఉంది. ఏమాత్రం ప్రయత్నపూర్వకంగా వ్రాసినట్టు లేదు. సరస్వతీపుత్రులకు నమస్కారాలు.
సరస్వతీ పుత్రులు .పాండితీ స్రష్టలు ఐన " శ్రీ వల్లభ వఝుల నరసిం హ మూర్తి కవి గారికి " శిరసు వంచి పాదాభి వందనములు.మంచి మంచివి చదివి ఆనందించ గల అదృష్టాన్ని కలిగించిన చింతా వారికి ధన్య వాదములు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.